Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహ్‌టక్‌ రేప్ కేస్.. జననాంగంలో పదునైన వస్తువులు చొప్పించి..

హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో భీతిగొల్లే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోనీపట్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతిని ఏడుగురు కామాంధులు

Webdunia
సోమవారం, 15 మే 2017 (08:45 IST)
హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో భీతిగొల్లే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోనీపట్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతిని ఏడుగురు కామాంధులు అపహరించి సామూహిక అత్యాచారం జరిపి... ఆ తర్వాత నరికి హత్య చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం పరీక్షలో వాస్తవాలు వెలుగు చూపాయి. పోస్ట్‌మార్టం నివేదికపై వైద్యులు మాట్లాడుతూ.. అత్యాచారానికి గురైన యువతి పుర్రెలోని ఎముకలు ఛిద్రమయ్యి. నిందితులు ఆమె జననావయవంలో పదునైన వస్తువులను చొప్పించి గాయపరిచారని వెల్లడించారు. 
 
ఇదిలావుండగా, ఈ గ్యాంగ్ రేప్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మృతురాలు మాత్రమే కాకుండా, ప్రధాన నిందితుడు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తని సిట్ అధికారి షెన్వి వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం