Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహ్‌టక్‌ రేప్ కేస్.. జననాంగంలో పదునైన వస్తువులు చొప్పించి..

హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో భీతిగొల్లే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోనీపట్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతిని ఏడుగురు కామాంధులు

Webdunia
సోమవారం, 15 మే 2017 (08:45 IST)
హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో భీతిగొల్లే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోనీపట్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతిని ఏడుగురు కామాంధులు అపహరించి సామూహిక అత్యాచారం జరిపి... ఆ తర్వాత నరికి హత్య చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం పరీక్షలో వాస్తవాలు వెలుగు చూపాయి. పోస్ట్‌మార్టం నివేదికపై వైద్యులు మాట్లాడుతూ.. అత్యాచారానికి గురైన యువతి పుర్రెలోని ఎముకలు ఛిద్రమయ్యి. నిందితులు ఆమె జననావయవంలో పదునైన వస్తువులను చొప్పించి గాయపరిచారని వెల్లడించారు. 
 
ఇదిలావుండగా, ఈ గ్యాంగ్ రేప్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మృతురాలు మాత్రమే కాకుండా, ప్రధాన నిందితుడు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తని సిట్ అధికారి షెన్వి వెల్లడించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం