లఖింపుర్ ఖేర్ ఘటన : మరో జర్నలిస్టు మృతి - మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (14:17 IST)
ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని ల‌ఖింపుర్ ఖేర్‌లో ఆదివారం కేంద్ర మంత్రి తనయుడు కాన్వాయ్ కారు దూసుకెళ్ల‌డంతో న‌లుగురు మృతిచెందింది. ఆ త‌ర్వాత జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌రో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘర్షణల్లో గాయపడిన ఓ జ‌ర్న‌లిస్టు సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. 
 
అయితే, ల‌ఖింపుర్ ఖేర్ ఘ‌ట‌న‌లో మృతిచెందిన న‌లుగురు రైతు కుటుంబాల‌కు యూపీ ప్ర‌భుత్వం ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది. ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రూ.45 ల‌క్ష‌లు అందజేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 
 
అలాగే, ల‌ఖింపుర్ ఖేర్‌లో గాయ‌ప‌డ్డ వారికి ఒక్కొక్క‌రికి 10 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. రైతులు ఇచ్చే ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌నున్న‌ట్లు ఏడీజీ ప్ర‌కాంత్ కుమార్ తెలిపారు. ల‌ఖింపుర్ ఖేర్ హింస‌పై రిటైర్డ్ హైకోర్టు జ‌డ్జితో ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments