Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే.. శరద్ పవార్‌కు ప్రేమలేఖ

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (14:42 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు రాత్రి ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌కు ఐటీ తాఖీదుల రూపంలో ప్రేమ లేఖ పంపించారు. ఈ విషయాన్ని శరద్ పవర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ముఖ్యమంత్రి షిండేగా ప్రమాణం చేయగానే తనకు ప్రేమలేఖ అందిందంటూ పవార్ ట్వీట్ చేశారు.
 
గత 2004, 2009, 2014, 2019 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో తాను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లకు సంబంధించిన ఐటీ శాఖ నుంచి తనకు ప్రేమలేఖ అందిందని చెప్పారు. కొందరు వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారని, అఫిడవిట్లకు సంబంధించిన సమాచారమంతా తన వద్ద ఉందని చెప్పారు.
 
అలాగే, హిందుత్వ సిద్ధాంతాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్, ఎన్సీపీలతో ముఖ్యమంత్రి పీఠం కోసం ఉద్ధవ్ ఠాక్రే చేతులు కలిపారంటూ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలకు శరద్ పవార్ గట్టిగానే కౌంటరిచ్చారు. హిందుత్వ సిద్ధాంతం ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయలేదని కేవలం అధికారం కోసమే తిరుగుబాటు చేశారంటూ విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments