ఇక రైళ్లలోనూ రెడీ టూ ఈట్‌ మీల్స్‌ సదుపాయం!

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (13:57 IST)
రైల్వే ప్రయాణీకులకు సేవలందిస్తూనే ఆదాయాన్ని పెంచుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణీకులకు రెడీ-టు-ఈట్‌ మీల్స్‌ సదుపాయాన్ని కల్పించాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రైల్వేశాఖ ఇప్పటికే హల్దీరామ్స్‌, ఐటిసి, ఎంటిఆర్‌, వాఫ్‌ుబక్రి వంటి ప్రముఖ ఆహార సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం.

కరోనాతో కుదైలైన రైల్వే రంగాన్ని గాడిలో పెట్టడంతో పాటు ఇటువంటి సేవలను తీసుకువచ్చి ఐఆర్‌సిటిసి ఆదాయం పెంచుకోవాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెడీ టు ఈట్‌ సదుపాయాలను తీసుకురానుంది.

త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీనిపై కేంద్రం దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రెడీ-టు-ఈట్‌ మీల్‌ విధానం ఇప్పటికే విమాన సర్వీసుల్లో అమలవుతోంది.

ఈ సేవల నుండి ఆయా విమానయాన సంస్థలు మంచి ఆదాయాన్ని గడిస్తున్నాయి. దీంతో ఇదే విధానాన్ని రైల్వేలో కూడా అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments