Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కి వచ్చిన బాలికలపై అత్యాచారం, భార్య కంటపడటంతో...

Webdunia
మంగళవారం, 11 మే 2021 (16:30 IST)
ఇంటికి సమీపంలో ఉన్న బాలికలపై కన్నేశాడు ఓ కామాంధుడు. ట్యూషన్ కోసం వచ్చిన వారిని శారీరకంగా వాడుకున్నాడు. అసలు ఆ కామాంధుడు ఏం చేస్తున్నాడో తెలియని వయస్సులో ఆ బాలికలు అతని చేతిలో బలైపోయారు.
 
ఒకరికి 15, మరో ఇద్దరికి 16, ఇంకొకరికి 17యేళ్ళు. ఈ వయస్సు వాళ్ళనే అనుభవించాడు ఆ టీచర్. గుజరాత్ అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన 40 యేళ్ళ మహిళ కరోనా సమయంలోను ఇంటి వద్దే ట్యూషన్ చెబుతోంది. మహిళ భర్త ఏ పనిచేయడు. ఇంటి పట్టునే ఖాళీగా ఉంటున్నాడు. 
 
అయితే ట్యూషన్‌కు వస్తున్న బాలికలపై ముందు నుంచి కన్నేశాడు. వారితో ఎంతో మంచిగా మాట్లాడుతూ మాయ మాటలతో ఒక్కొక్కరిని లొంగదీసుకున్నాడు. టీచర్ భర్త ఏం చేస్తున్నాడో తెలియని ఆ బాలికలు మౌనంగా భరిస్తూ వచ్చారు. ఇలా నలుగురిపై కొన్నిరోజులుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. భార్య స్వయంగా ఈ విషయాన్ని చూసి పోలీసులకు తెలిపింది. నిందితుడు ప్రస్తుతం కటాకటాల పాలయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments