Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెపై అత్యాచారం.. ఆపై గొంతునులిమి చంపేసిన కసాయి తండ్రి

తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆపై ఈ విషయం బయటకు చెపుతుందని భావించి గొంతునులిని హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (12:38 IST)
తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆపై ఈ విషయం బయటకు చెపుతుందని భావించి గొంతునులిని హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రామేశ్వరం సమీపం కరయూర్‌ గ్రామంలోని సముద్రపు ఒడ్డున ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
పోస్టుమార్టంలో చిన్నారి అత్యాచారానికి గురై గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో అదే గ్రామానికి చెందిన మారి కుమార్తె అని తెలిసింది. తండ్రే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసినట్లు తెలియడంతో బంధువుల ఇంట్లో తలదాచుకున్న మారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments