Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెపై అత్యాచారం.. ఆపై గొంతునులిమి చంపేసిన కసాయి తండ్రి

తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆపై ఈ విషయం బయటకు చెపుతుందని భావించి గొంతునులిని హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (12:38 IST)
తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆపై ఈ విషయం బయటకు చెపుతుందని భావించి గొంతునులిని హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రామేశ్వరం సమీపం కరయూర్‌ గ్రామంలోని సముద్రపు ఒడ్డున ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
పోస్టుమార్టంలో చిన్నారి అత్యాచారానికి గురై గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో అదే గ్రామానికి చెందిన మారి కుమార్తె అని తెలిసింది. తండ్రే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసినట్లు తెలియడంతో బంధువుల ఇంట్లో తలదాచుకున్న మారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments