Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ మాజీ చీఫ్ తనయుడి కోసం అల్ జవహరి కుమార్తెలను విడిచిపెట్టిన పాకిస్థాన్

పాకిస్థాన్ ప్రభుత్వం మరోమారు ఉగ్రవాదుల ఒత్తిడికి తలొగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ జవహరి కుమార్తెలను పాకిస్తాన్ ప్రభుత్వం విడిచిపెట్టింది.

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (11:48 IST)
పాకిస్థాన్ ప్రభుత్వం మరోమారు ఉగ్రవాదుల ఒత్తిడికి తలొగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ జవహరి కుమార్తెలను పాకిస్తాన్ ప్రభుత్వం విడిచిపెట్టింది. అల్‌ఖైదా ఉగ్రవాదుల చెరలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అష్ఫక్ పర్వేజ్ కయానీ తనయుడిని విడిపించుకునేందుకుగాను అల్-జవహరి ఇద్దరు కూతుళ్లను పాక్ ప్రభుత్వం విడిచిపెట్టింది. 
 
ఈ విషయాన్ని 'అల్ ఖైదా' తన మ్యాగజైన్ అల్-మస్రాలో పేర్కొంది. అయితే, ఈ ఒప్పందానికి తొలుత పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ, కీలక స్థాయిలో జరిగిన సంప్రదింపుల నేపథ్యంలో ఈ ఒప్పందానికి పాక్ ప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments