Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ మాజీ చీఫ్ తనయుడి కోసం అల్ జవహరి కుమార్తెలను విడిచిపెట్టిన పాకిస్థాన్

పాకిస్థాన్ ప్రభుత్వం మరోమారు ఉగ్రవాదుల ఒత్తిడికి తలొగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ జవహరి కుమార్తెలను పాకిస్తాన్ ప్రభుత్వం విడిచిపెట్టింది.

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (11:48 IST)
పాకిస్థాన్ ప్రభుత్వం మరోమారు ఉగ్రవాదుల ఒత్తిడికి తలొగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ జవహరి కుమార్తెలను పాకిస్తాన్ ప్రభుత్వం విడిచిపెట్టింది. అల్‌ఖైదా ఉగ్రవాదుల చెరలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అష్ఫక్ పర్వేజ్ కయానీ తనయుడిని విడిపించుకునేందుకుగాను అల్-జవహరి ఇద్దరు కూతుళ్లను పాక్ ప్రభుత్వం విడిచిపెట్టింది. 
 
ఈ విషయాన్ని 'అల్ ఖైదా' తన మ్యాగజైన్ అల్-మస్రాలో పేర్కొంది. అయితే, ఈ ఒప్పందానికి తొలుత పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ, కీలక స్థాయిలో జరిగిన సంప్రదింపుల నేపథ్యంలో ఈ ఒప్పందానికి పాక్ ప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments