Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయహో మోడీ... 2019లో ప్రధానిగా నమోనే... 70 శాతం మంది భారతీయుల ఓటు

దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాటు ఆయన పాలన పట్ల ప్రజలు మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. వచ్చేదఫా (2019)లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకుంటున్న వారి సంఖ్య 70 శాతంగా

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (11:26 IST)
దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాటు ఆయన పాలన పట్ల ప్రజలు మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. వచ్చేదఫా (2019)లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకుంటున్న వారి సంఖ్య 70 శాతంగా ఉంది. 
 
'2019లో భారతదేశ ప్రధాని' అనే అంశంపై యూత్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో మెజారిటీ ప్రజలు తిరిగి మోడీనే పీఎం కావాలని కోరుకున్నారు. న్యూస్ యాప్ ఇన్‌షార్ట్స్, మార్కెటింగ్ ఏజెన్సీ ఇప్సాస్ సంయుక్తంగా ఈ ఆన్‌లైన్ సర్వేను నిర్వహించాయి. 
 
2019లో మోడీనే ప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు 70 శాతం మంది ప్రజలు కోరుకున్నారు. తాము తిరిగి ఆయననే ప్రధానిగా ఎన్నుకుంటామని  వారంతా స్పష్టం చేశారు. అలాగే 64 శాతం మంది మహిళలు కూడా మోడీకి మద్దతు పలికారు. ఈ సర్వేలో మొత్తం 63,141 మంది పాల్గొన్నారు. 70 శాతం మంది మోదీకి జైకొట్టగా 17 శాతం ‘నో’ అన్నారు. 13 శాతం తాము ఇంకా ఏ విషయం తేల్చుకోలేదని సమాధానమిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments