Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయహో మోడీ... 2019లో ప్రధానిగా నమోనే... 70 శాతం మంది భారతీయుల ఓటు

దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాటు ఆయన పాలన పట్ల ప్రజలు మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. వచ్చేదఫా (2019)లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకుంటున్న వారి సంఖ్య 70 శాతంగా

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (11:26 IST)
దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాటు ఆయన పాలన పట్ల ప్రజలు మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. వచ్చేదఫా (2019)లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకుంటున్న వారి సంఖ్య 70 శాతంగా ఉంది. 
 
'2019లో భారతదేశ ప్రధాని' అనే అంశంపై యూత్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో మెజారిటీ ప్రజలు తిరిగి మోడీనే పీఎం కావాలని కోరుకున్నారు. న్యూస్ యాప్ ఇన్‌షార్ట్స్, మార్కెటింగ్ ఏజెన్సీ ఇప్సాస్ సంయుక్తంగా ఈ ఆన్‌లైన్ సర్వేను నిర్వహించాయి. 
 
2019లో మోడీనే ప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు 70 శాతం మంది ప్రజలు కోరుకున్నారు. తాము తిరిగి ఆయననే ప్రధానిగా ఎన్నుకుంటామని  వారంతా స్పష్టం చేశారు. అలాగే 64 శాతం మంది మహిళలు కూడా మోడీకి మద్దతు పలికారు. ఈ సర్వేలో మొత్తం 63,141 మంది పాల్గొన్నారు. 70 శాతం మంది మోదీకి జైకొట్టగా 17 శాతం ‘నో’ అన్నారు. 13 శాతం తాము ఇంకా ఏ విషయం తేల్చుకోలేదని సమాధానమిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments