Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయహో మోడీ... 2019లో ప్రధానిగా నమోనే... 70 శాతం మంది భారతీయుల ఓటు

దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాటు ఆయన పాలన పట్ల ప్రజలు మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. వచ్చేదఫా (2019)లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకుంటున్న వారి సంఖ్య 70 శాతంగా

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (11:26 IST)
దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాటు ఆయన పాలన పట్ల ప్రజలు మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. వచ్చేదఫా (2019)లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకుంటున్న వారి సంఖ్య 70 శాతంగా ఉంది. 
 
'2019లో భారతదేశ ప్రధాని' అనే అంశంపై యూత్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో మెజారిటీ ప్రజలు తిరిగి మోడీనే పీఎం కావాలని కోరుకున్నారు. న్యూస్ యాప్ ఇన్‌షార్ట్స్, మార్కెటింగ్ ఏజెన్సీ ఇప్సాస్ సంయుక్తంగా ఈ ఆన్‌లైన్ సర్వేను నిర్వహించాయి. 
 
2019లో మోడీనే ప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు 70 శాతం మంది ప్రజలు కోరుకున్నారు. తాము తిరిగి ఆయననే ప్రధానిగా ఎన్నుకుంటామని  వారంతా స్పష్టం చేశారు. అలాగే 64 శాతం మంది మహిళలు కూడా మోడీకి మద్దతు పలికారు. ఈ సర్వేలో మొత్తం 63,141 మంది పాల్గొన్నారు. 70 శాతం మంది మోదీకి జైకొట్టగా 17 శాతం ‘నో’ అన్నారు. 13 శాతం తాము ఇంకా ఏ విషయం తేల్చుకోలేదని సమాధానమిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments