Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ నా జీవితాన్ని నాశనం చేశాడు.. రాఖీ సావంత్

Webdunia
బుధవారం, 20 జులై 2022 (15:52 IST)
ప్రధాని నరేంద్ర మోదీపై ఐటెం బాంబ్ రాఖీ సావంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. మోదీ చేసిన పని వల్ల రెండు రోజులుగా నిద్ర లేదని చెప్పుకొచ్చింది. 
 
ఈ బూస్టర్ డోస్ వయాగ్రా మాదిరిగా అనిపిస్తుందన్న బోల్డ్ బ్యూటీ.. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
 
ఈ మధ్య బూస్టర్ డోస్ వేసుకున్నప్పటి నుంచి నిద్ర పట్టడం లేదని, గుండె చాలా వేగంగా కొట్టుకుంటోందని తెలిపింది. అరగంట కూడా నిద్రపట్టక పోవడంతో పూర్తిగా అలసిపోయానని, ముఖం వాచిపోయిందని వివరించింది. ప్రస్తుతం బ్యాడ్ పొజిషన్‌లో ఉన్న తను.. బాయ్ ఫ్రెండ్ ఆడిల్ కోసం వెతుకుతున్నానని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments