Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభకు ప్రియాంకా గాంధీ? రాజస్తాన్ నుంచి...

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (10:57 IST)
కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ప్రియాంకా గాంధీని రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి ఆమెను పెద్దల సభకు పంపించనున్నారు. 
 
రాజ్యసభలో మొత్తం 24 సీట్లు ఉండగా, వీటిలో 68 సీట్లు త్వరలో ఖాళీకానున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లను కోల్పోనుంది. అయితే, మిత్రపక్షాల సహకారంతో 19 సీట్లలో కాంగ్రెస్ పది సీట్లను దక్కించుకునే అవకాశం ఉంది. 
 
తాము అధికారంలో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అడ్డంకులు ఎదురుకాకపోవచ్చు. 
 
ఈ మూడు రాష్ట్రాల్లోనే ఓ రాష్ట్రం నుంచి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపవచ్చని భావిస్తున్నారు. ప్రియాంకతో పాటు రణదీప్ సూర్జేవాలా, జ్యోతిరాదిత్య సింధియాలను కూడా రాజ్యసభకు పంపనున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments