Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 3 తరువాత ఏం చేద్దాం?.. కేంద్ర మంత్రులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాలోచనలు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (16:09 IST)
కోవిడ్‌-19పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు పలువురు సీనియర్‌ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ర్టాల మధ్య సమన్వయంపై మంత్రులు సమావేశంలో చర్చించారు.

అదేవిధంగా మే 3వ తేదీన లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై భేటీలో నేతలు చర్చించారు.

సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, టెక్స్‌టైల్‌ మంత్రి స్మృతి ఇరానీ, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రామ్‌ విలాస్‌ పాశ్వన్‌, గిరిరాజ్‌ సింగ్‌, సంతోష్‌ గాంగ్వర్‌, రమేశ్‌ పోక్రియాల్‌, పియూష్‌ గోయల్‌ సమావేశానికి హాజరయ్యారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి మంత్రుల బృందం సమావేశం కావడం ఇది ఐదోసారి. దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులను రవాణాకు, ప్రజలకు అందుతున్న సేవలపై సమావేశ అజెండాలుగా మంత్రులు భేటీలో చర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments