Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్లు చేతులు, నోరు కట్టేసి బాబాను చంపేశారా?-రాజస్థాన్‌లో దారుణం

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (21:40 IST)
రాజస్థాన్‌లో ఆధ్యాత్మిక గురువు హత్యకు గురయ్యాడు. కుచమన్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని మధ్య-పశ్చిమ భాగంలో ఉన్న ఒక నగరం. మోహన్ దాస్ అనే 72 ఏళ్ల ఆధ్యాత్మిక గురువు రస్సెల్ గ్రామంలో 15 ఏళ్లుగా నివసిస్తున్నారు. 
 
గ్రామంలో బంధువులు ఉన్నప్పటికీ ఒంటరిగా ఉంటున్నాడు. ఆయన నిన్న సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడారు. ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాడు. ఈరోజు ఉదయం గ్రామస్థులు వెళ్లి చూసే సరికి నేలపై పడి ఉన్నాడు. చేతులు, కాళ్లు, నోరు బంధించి విగత జీవిగా కనిపించాడు. 
 
అతడి మృతిని చూసి షాక్‌కు గురైన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆశ్రమానికి చేరుకుని ఆధ్యాత్మిక గురువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ఘటనను హత్యగా అనుమానిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని రస్సెల్ గ్రామంలో నివసించే బంధువులకు అప్పగిస్తామని పోలీసు అధికారి సురేష్ కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments