Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్లు చేతులు, నోరు కట్టేసి బాబాను చంపేశారా?-రాజస్థాన్‌లో దారుణం

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (21:40 IST)
రాజస్థాన్‌లో ఆధ్యాత్మిక గురువు హత్యకు గురయ్యాడు. కుచమన్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని మధ్య-పశ్చిమ భాగంలో ఉన్న ఒక నగరం. మోహన్ దాస్ అనే 72 ఏళ్ల ఆధ్యాత్మిక గురువు రస్సెల్ గ్రామంలో 15 ఏళ్లుగా నివసిస్తున్నారు. 
 
గ్రామంలో బంధువులు ఉన్నప్పటికీ ఒంటరిగా ఉంటున్నాడు. ఆయన నిన్న సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడారు. ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాడు. ఈరోజు ఉదయం గ్రామస్థులు వెళ్లి చూసే సరికి నేలపై పడి ఉన్నాడు. చేతులు, కాళ్లు, నోరు బంధించి విగత జీవిగా కనిపించాడు. 
 
అతడి మృతిని చూసి షాక్‌కు గురైన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆశ్రమానికి చేరుకుని ఆధ్యాత్మిక గురువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ఘటనను హత్యగా అనుమానిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని రస్సెల్ గ్రామంలో నివసించే బంధువులకు అప్పగిస్తామని పోలీసు అధికారి సురేష్ కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments