Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవులను తరలిస్తున్నాడనీ చంపేశారు.. రాజస్థాన్‌లో దారుణం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో మరోమారు గో సంరక్షణ పేరుతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (06:58 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో మరోమారు గో సంరక్షణ పేరుతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
అల్వార్‌ జిల్లా ఫహారీ గ్రామానికి చెందిన ఉమర్‌ ఖాన్‌, తహీర్‌ ఖాన్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఆవులను తరలిస్తుండగా గోసంరక్షణ కార్యకర్తలు గుర్తించి, వారిపై దాడికి దిగారు. వారిని చితకబాదడమే కాకుండా, తమ వద్ద ఉన్న నాటు తుపాకీలతో వారిపై కాల్పులు జరిపారు. 
 
ఈ ఘటనలో ఉమర్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తహీర్‌ గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈఘటనపై ఇంతవరకూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ప్రణాళిక ప్రకారమే ఉమర్‌ను హత్య చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments