జీఎస్టీ తగ్గింపు వెనుక ప్రధాని మోడీ : రాజ్‌నాథ్‌

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కింద కొన్ని వస్తువులపై పన్ను తగ్గింపు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జీఎస్టీ రేట్లు తగ్గింపుపై లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడ

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (06:41 IST)
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కింద కొన్ని వస్తువులపై పన్ను తగ్గింపు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జీఎస్టీ రేట్లు తగ్గింపుపై లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జీఎస్టీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధాని గుర్తించారని, కొన్ని సవరణలను చేయాలని ఆయన సూచించారని చెప్పారు. 
 
ఫలితంగానే జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ కారణంగా 178 వస్తువులపై వసూలు చేస్తూ వచ్చిన 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. ఈ జీఎస్టీ తగ్గింపుతో వర్తకులు, వ్యాపారులు ఆనందంగా ఉన్నారన్నారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 
 
కాగా, ఇటీవల గౌహతిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో 178 వస్తువులపై 28 శాతంగా ఉన్న పన్నును 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ తగ్గింపు క్రెడిట్‌ రాహుల్‌కే దక్కుతుందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొనడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments