Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ రాష్ట్రంలో వితంతువుకు మత్తు ఇచ్చి సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (12:07 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆరుగురు కామాంధులు ఏకంగా 14 రోజుల పాటు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రాజస్థాన్‌లోని పహాడీ సబ్‌ డివిజను పరిధిలో ఓ మహిళ భర్తను కోల్పోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఉద్యోగం ఆశ చూపి ఓ వ్యక్తి చేరువయ్యాడు. తన ఐదుగురు స్నేహితులతో కలిసి కుట్ర పన్నిన ఆ వ్యక్తి.. ఆమెకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి భరత్‌పుర్‌లోని ఓ హోటలుకు తీసుకువెళ్లాడు. 
 
ఆమెను అక్కడే 14 రోజుల పాటు నిర్బంధించి ఆరుగురు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు కామా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments