Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో ఘోరం-తండ్రీ-కుమార్తెల మృతి

Webdunia
సోమవారం, 3 జులై 2023 (17:51 IST)
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. అబురోడ్ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. కిక్కిరిసిన రైలు నుంచి 35 ఏళ్ల వ్యక్తి, అతడి ఐదేళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. 
 
పాలి జిల్లాలోలని ఫల్నాకు వెళ్లేందుకు భీమారావు తన భార్య, కవలలతో కలిసి అబురోడ్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. 
 
కిక్కిరిసి వున్న సబర్మతి- జోధ్‌పూర్ ప్యాసింజర్ రైలులో కూతురు మోనికతో కలిసి భీమారావు ఎక్కుతుండగా, బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కిందపడిపోయారు. 
 
ఈ ప్రమాదంలో తండ్రీకుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments