Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో ఘోరం-తండ్రీ-కుమార్తెల మృతి

Webdunia
సోమవారం, 3 జులై 2023 (17:51 IST)
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. అబురోడ్ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. కిక్కిరిసిన రైలు నుంచి 35 ఏళ్ల వ్యక్తి, అతడి ఐదేళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. 
 
పాలి జిల్లాలోలని ఫల్నాకు వెళ్లేందుకు భీమారావు తన భార్య, కవలలతో కలిసి అబురోడ్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. 
 
కిక్కిరిసి వున్న సబర్మతి- జోధ్‌పూర్ ప్యాసింజర్ రైలులో కూతురు మోనికతో కలిసి భీమారావు ఎక్కుతుండగా, బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కిందపడిపోయారు. 
 
ఈ ప్రమాదంలో తండ్రీకుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments