Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో ఘోరం-తండ్రీ-కుమార్తెల మృతి

Webdunia
సోమవారం, 3 జులై 2023 (17:51 IST)
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. అబురోడ్ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. కిక్కిరిసిన రైలు నుంచి 35 ఏళ్ల వ్యక్తి, అతడి ఐదేళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. 
 
పాలి జిల్లాలోలని ఫల్నాకు వెళ్లేందుకు భీమారావు తన భార్య, కవలలతో కలిసి అబురోడ్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. 
 
కిక్కిరిసి వున్న సబర్మతి- జోధ్‌పూర్ ప్యాసింజర్ రైలులో కూతురు మోనికతో కలిసి భీమారావు ఎక్కుతుండగా, బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కిందపడిపోయారు. 
 
ఈ ప్రమాదంలో తండ్రీకుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments