Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంబల్ నదిలోపడిన కారు - 9 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (11:43 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. చంబల్ నదిలో కారు బోల్తాపడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరం శనివారం రాత్రి జరిగింది. పెళ్లి ఊరేగింపుతో వెళుతున్న కారు ఒకటి అతివేగం కారణంగా నయాపురా సమీపంలోని చంబల్ నదిలోకి దూసుకెళ్లింది. 
 
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వరుడు సహా తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా వధువు ఇంటికి వివాహానికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో కారులోని తొమ్మిది మంది చనిపోయారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments