Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చెల్లించలేక పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికిచ్చారు

రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తీసుకున్న అప్పు చెల్లించలేక అప్పుడే పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికి ఇచ్చిన హృదయ విదారక ఘటన చోటుచేసుకున్నది. అప్పుతో పాటు.. వడ్డీ చెల్లించలేక పేగు త

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (10:39 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తీసుకున్న అప్పు చెల్లించలేక అప్పుడే పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికి ఇచ్చిన హృదయ విదారక ఘటన చోటుచేసుకున్నది. అప్పుతో పాటు.. వడ్డీ చెల్లించలేక పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఇచ్చారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లాలో కలురాం అనే వ్యక్తి బాలురాం అనే వ్యాపారి వద్ద రూ.20 వేల నగదు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తిరిగి చెల్లించలేనని ఈ యేడాది ఏప్రిల్ 11వ తేదీన తన భార్యతో కలిసి వెళ్లి వ్యాపారి బాలురాంకు కొడుకును ఇచ్చాడు. 
 
ఆ పసికందును ఏం చేయాలో తెలియని వడ్డీవ్యాపారి శిశుసంరక్షణ కేంద్రానికి అప్పగించి జరిగిన ఉదంతాన్ని వారికి వివరించారు. ఆ చిన్నారికి సంరక్షణ కేంద్రం సిబ్బంది బర్ధన్ అనే పేరు పెట్టారు. ఆ బాలుడి తల్లిదండ్రుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని శిశుసంరక్షణ అధ్యక్షురాలు మాయ సుబల్కా తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments