Webdunia - Bharat's app for daily news and videos

Install App

9వ తరగతి విద్యార్థినిపై 12 క్లాస్ మైనర్ బాలుడు అత్యాచారం...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (09:23 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని దుర్గాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై 12వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. ఆ విద్యార్థిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 24వ తేదీన బిచివారాలోని ఓ స్కూల్‌లో మధ్యాహ్న భోజనానికి గంట కొట్టారు. అపుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకరు భోజనం చేయడానికి తరగతి గది నుంచి బయటకు వచ్చింది.
 
అప్పటికే అక్కడ చేరిన 12వ తరగతి బాలుడు ఒకడు ఆ బాలికను బలవంతంగా తన బైకుపై ఎక్కించుకుని స్కూలుకు దూరంగా ఉన్న ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై గంటల తరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సాయంత్రం తీసుకొచ్చి ఇంటివద్ద వదలిపెట్టాడు. 
 
అయితే, ఆ బాలికకు రక్తస్రావం కావడాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధిత బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితో పాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments