Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మహిళల మృతి

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (12:33 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలోని బార్మేర్‌ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. కారు బస్సును ఢీకొనడంతో నలుగురు మహిళలు మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు బస్సును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 18 మంది ప్రయాణికులు వెళుతున్న కారు బార్మేర్ గ్రామం వద్ద జాతీయరహదారిపై బస్సును ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. 
 
క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. గాయపడిన వారిని జోధ్ పూర్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద స్థలంలోని రోడ్డును పరిశీలించి, ఇంజినీరింగ్ ఢిపెక్టు ఉంటే త్వరలో రోడ్డును మరమ్మతు చేపిస్తామని ఎస్పీ ఆనందశర్మ చెప్పారు. నలుగురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments