Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మహిళల మృతి

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (12:33 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలోని బార్మేర్‌ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. కారు బస్సును ఢీకొనడంతో నలుగురు మహిళలు మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు బస్సును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 18 మంది ప్రయాణికులు వెళుతున్న కారు బార్మేర్ గ్రామం వద్ద జాతీయరహదారిపై బస్సును ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. 
 
క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. గాయపడిన వారిని జోధ్ పూర్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద స్థలంలోని రోడ్డును పరిశీలించి, ఇంజినీరింగ్ ఢిపెక్టు ఉంటే త్వరలో రోడ్డును మరమ్మతు చేపిస్తామని ఎస్పీ ఆనందశర్మ చెప్పారు. నలుగురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments