Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌డౌన్ అయి ఆగివున్న బస్సును ఢీకొన్న ట్రక్కు... 11 మంది మృతి

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (09:59 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్‌డౌన్ అయి రోడ్డు పక్కన ఆగివున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. అలాగే, మంగళవారం కూడా ఇదే రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 
 
గుజరాత్ నుంచి మధురకు కొందరు ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఒకటి జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ అయి రోడ్డుపక్కన ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి అమిత వేగంతో వచ్చిన ఓ ట్రక్.. ఆ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో వున్న ప్రయాణికుల్లో 11 మంది చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఇదే రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments