Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మోడీ ముక్త్" భారత్ కావాలి : ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రే విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అజెండాను అమలు చేస్తూ ఏకంగా దేశాన్నే తప్పుదారి పట్టిస

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (09:31 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రే విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అజెండాను అమలు చేస్తూ ఏకంగా దేశాన్నే తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలతో దేశం విసిగిపోయిందన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో మోడీ లేని భారత్ ‌(మోడీ ముక్త్‌ భారత్‌) రావాలి. దానికోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. 
 
కాగా, రాజ్‌థాక్రే ఇటీవల మరణించిన బాలీవుడ్ నటి శ్రీదేవి భౌతికకాయంపై త్రివర్ణ పతాకం ఉంచడాన్ని కూడా తప్పుబట్టిన విషయం తెల్సిందే. నటిగా ఒక్కరికీ అభిమానం ఉందనీ, కానీ శ్రీదేవి దేశానికి ఏం చేసిందంటూ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments