Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ జోడో యాత్ర: రాజస్థానీ మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన ప్రియాంక గాంధీ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (09:12 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర రాజస్థాన్ చేరింది. సోమవారం బుండీ జిల్లా నుండి "భారత్ జోడో యాత్ర" పునఃప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె సోదరుడు, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీతో చేరారు.
 
మహిళా సాధికారత సందేశాన్ని ప్రచారం చేయడం కోసం పార్టీ కార్యకర్తలు, సమీప జిల్లాల నుండి వందలాది మంది మహిళలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో చేరారు. 
 
ఈ వీడియోలో, ప్రియాంక రాజస్థానీ మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది.ఈ వీడియో వైరల్‌గా మారింది. 3,570 కిలోమీటర్ల యాత్ర ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమేనని ప్రియాంకా గాంధీ తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments