Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధారావిలో రాహుల్ గాంధీతో ప్రియాంకా గాంధీ.. యాత్రకు ఎండ్ కార్డ్

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (21:17 IST)
Rahul Gandhi
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి  ముంబైలోని ధారవిలో జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకమైన దాదర్‌లోని చైత్యభూమి వద్ద యాత్ర ముగిసింది.
 
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రియాంక మాట్లాడుతూ, "ఈ రోజుతో రాహుల్ గాంధీ చేపట్టిన 6,700 కి.మీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగుస్తుంది.. ఈ దేశంలోని వాస్తవికతను మీకు తెలియజేసేందుకు ఆయన చేపట్టిన ఈ యాత్ర ఈరోజు చాలా ముఖ్యమైనది. 
Rahul Gandhi
 
ప్రజల అవగాహనపై పదునైన దాడి జరుగుతోంది. దాని గురించి మీ అందరికీ తెలియజేయడానికి రాహుల్ గాంధీ  'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించాడు. జనవరి 14న అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర 63వ రోజు పొరుగున ఉన్న థానే నుంచి ముంబైలోకి ప్రవేశించింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments