Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై క్వీన్స్‌లాండ్‌లో ఫ్రీ ఫాల్ టవర్ ఊడిపడింది...(video)

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (15:05 IST)
తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోని క్వీన్స్ లాండ్ అమ్యూజ్‌మెంట్ పార్కులో రాట్నం తెగి పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలైనారు. వివరాల్లోకి వెళితే.. పూందమల్లికి తర్వాత పళంజూర్ ప్రాంతానికి చెందిన ఈ పార్కులో రాట్నం తెగి పడి ప్రమాదానికి గురైంది. ఈ పార్కులో ''ఫ్రీ ఫాల్ టవర్'' అనే రైడ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ పార్కుకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఈ రైడ్‌ అంటే చాలామంది ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ రాట్నంలో ప్రజలు ఎక్కారు. రాట్నంలో ఆడుకుంటుండగా.. రాట్నంలోని ఇనుము కమ్మీలు తెగి కిందపడ్డాయి. 
 
ఈ ప్రమాదం రాట్నం కిందికి దిగుతుండగా జరగడంతో ప్రజలు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ పార్కును మూతపెట్టాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments