Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ రాష్ట్రంలో మారిన ప్రభుత్వం పనివేళలు.. టైమింగ్స్ ఏంటంటే...

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (09:49 IST)
పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పని వేళలను మార్చారు. ఈ మార్పుల కారణంగా ఇక నుంచి ప్రతి రోజూ ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు పని చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు మే 2వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు టైమింగ్స్ మారుస్తున్నట్టు తెలిపారు.
 
వేసవికాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇలా చేయడం వల్ల విద్యుత్ లోడ్ 300 నుంచి 350 మెగావాట్లకు తగ్గుతుందని తెలిపారు. తాను కూడా ఇక నుంచి ఉదయం 7.30 గంటలకే కార్యాలయానికి వస్తానని తెలిపారు. 
 
కాగా, గత ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్ర ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టంకట్టిన విషయం తెల్సిందే. దీంతో ఆప్ నేత, సినీ హాస్య నటుడైన భగవంత్ మాన్ సింగ్‍కు ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత అరవిందే కేజ్రీవాల్ అవకాశం ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments