Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు వేసి గెలిపించిన పాపానికి యువకుడిని చితకబాదిన ఎమ్మెల్యే (Video)

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (21:28 IST)
Joginder Singh
ఓటు వేసి గెలిపించుకున్న నాయకులను ప్రశ్నిస్తే వారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో ఊహించలేం. అలాంటి ఘటనే పంజాబ్‌లో చోటుచేసుకుంది. నియోజకవర్గానికి ఏం చేశావని అడిగిన ఓ వ్యక్తిని పంజాబ్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. పఠాన్‌కోట్‌లోని భోవాలో ఈ ఘటన వెలుగు చూసింది. 

వివరాల్లోకి వెళితే.. గ్రామంలో తాను చేసిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే జోగిందర్ వివరిస్తుండగా.. ఓ యువకుడు ఆయన్ను ప్రశ్నించాడు. దీంతో పక్కనే ఉన్న పోలీసు అధికారి ఆ యువకుడ్ని పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ యువకుడు మాత్రం మీరేం ఏం చేశారో చెప్పాలంటూ జోగిందర్‌ను గట్టిగా అరుస్తూ క్వశ్చన్ చేశాడు. 
 
దీంతో జోగిందర్ అతడ్ని దగ్గరకు రమ్మని పిలిచారు. యువకుడి చేతికి మైక్ ఇచ్చి అతడ్ని కొట్టారు. జోగిందర్‌తోపాటు పోలీసులు, పలువురు అధికార పార్టీ నేతలు యువకుడిపై దాడికి దిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments