Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

సెల్వి
గురువారం, 19 డిశెంబరు 2024 (19:29 IST)
Woman
పూణేలో బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ గురువారం ఒక వ్యక్తి తనను అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ కనీసం 25 సార్లు చెంపదెబ్బ కొట్టింది. ఆ మహిళ అతనిని పదే పదే హెచ్చరించినప్పటికీ, నేరస్థుడు ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. అయితే, ఆ మహిళ జంకకుండా.. పక్కకు పోకుండా నిర్భయంగా తన తరపున నిలబడి, వేధించిన వ్యక్తి కాలర్ పట్టుకుని చెంపదెబ్బ కొట్టడం ప్రారంభించింది. 
 
బాధితురాలు, షిర్డీకి చెందిన పీటీ టీచర్ ప్రియా లష్కరే అని తేలింది. తన భర్త, బిడ్డతో బస్సులో ప్రయాణిస్తుండగా. ప్రయాణంలో, బాగా తాగిన మత్తులో ఉన్న వ్యక్తి ఆమెను వేధించడం ప్రారంభించాడు. అలాంటి ప్రవర్తనను సహించేది లేదనుకుని నిశ్చయించుకున్న ప్రియా.. వేధించిన వ్యక్తికి చుక్కలు చూపించింది. కోపాన్ని నియంత్రించుకోలేకపోయింది. ఏకంగా 25 సార్లు చెంపచెల్లుమనిపించింది.

తర్వాత శనివర్వాడ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు అతడిని లాక్కెళ్లింది. ఈ సంఘటనపై ప్రియా మాట్లాడుతూ..  వేధింపులు, హింసను భరించాల్సిన అవసరం మహిళలకు లేదని.. మహిళలు కలిసి నిలబడినప్పుడే అలాంటి నేరాలను ఆపగలం" అని ఆమె వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments