Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో మహిళా టెక్కీపై దారుణ హత్య.. కత్తితో పొడిచి పారిపోయిన అగంతకుడు

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. మహిళా టెక్కీ హత్యకు గురైంది. ఆమెను 23 ఏళ్ళ అంతారా దాస్‌‌గా గుర్తించారు. కోల్‌కతాకు చెందిన ఈమె శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన ఆఫీసులో డ్యూటీ ముగించుకుని ఇం

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (14:32 IST)
మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. మహిళా టెక్కీ హత్యకు గురైంది. ఆమెను 23 ఏళ్ళ అంతారా దాస్‌‌గా గుర్తించారు. కోల్‌కతాకు చెందిన ఈమె శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన ఆఫీసులో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. ఓ దుండగుడు కత్తితో ఆమెను వెంబడించాడు. తనను రక్షించాలంటూ అంతారాదాస్ పరుగెత్తగా.. ఆ దుండగుడు ఒక చోట ఆపి ఆమెతో వాగ్వాదానికి దిగాడని.. ఒక దశలో కత్తితో ఆమె మెడ, చేతిపై తీవ్రంగా గాయపరచి పరారయ్యాడు.
 
ఆ తర్వాత స్థానికులు ఆ మహిళా టెక్కీని గుర్తించి... అంతారా దాస్‌ను దగ్గరిలోని ధన్వంతరి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. అంతారా దాస్ ఐడెంటిటీ కార్డు ఆధారంగా పోలీసులు ఆమె తలిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments