Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా డాక్టర్‌ను చంపేసిన గాలిపటం దారం... ఎలా?

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (09:16 IST)
గాలిపటం (పతంగు) దారం ఓ మహిళా డాక్టర్ ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణెలోని భోసరీ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ళ ఒక మహిళా డాక్టర్ ద్విచక్రవాహనంపై తాను పని చేసే ఆస్పత్రికి విధులకు హాజరయ్యేందుకు వెళుతోంది.
 
ఆ సమయంలో కొందరు చిన్నపిల్లలు గాలిపటాలను ఎగురవేస్తున్నారు. అలా ఓ గాలిపటం దారం (మాంఝె)ఆమె గొంతుకు చుట్టుకుంది. మెడకు దారం చుట్టుకున్న వెంటనే డాక్టర్ కింద పడిపోయారని, ఆమె మెడ నుంచి తీవ్ర రక్తస్రావమైందన్నారు. 
 
ఆమెను సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారని పోలీసులు తెలిపారు. కాగా ఈ మహిళా డాక్టర్ పూణెలోని పింపల్ సౌదాగర్ ప్రాంతంలో ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments