Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా దాడి : వైమానికి దళానికి వందనం - సర్జికల్ స్ట్రైక్స్ మూడేళ్లు

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (13:55 IST)
గత 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో భారత సైనిక బలగాలపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడిన రోజు. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్‌పై భారత్ యుద్ధానికి దిగొచ్చంటూ ప్రచారం జరిగింది. 
 
అయితే, ఫిబ్రవరి 26వ తేదీ వేకువజామున ప్రపంచం మొత్తం గాఢనిద్రలో ఉన్న సమయంలో భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) జరిపాయి. ఈ దాడిలో భారత వైమానికి దళాలు ఉగ్ర తండాలపై బాంబుల వర్షం కురిపించాయి. 
 
దీంతో అనేక మంది ఉగ్రవాదులు మృత్యువాతపడ్డారు. ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టమయ్యాయి. అలా, పుల్వామా దాడికి భారత్ సర్జికల్ దాడుల పేరుతో ప్రతీకారం తీర్చుకుంది. వీరమరణం పొందిన 40 మంది వీర సైనికులకు ఆత్మశాంతి కలిగించారు. అందుకే ఫిబ్రవరి 26వ తేదీన భారతీయులంతా భారత వైమానిక దళానికి సెల్యూట్ చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments