Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసదుద్దీన్ ఒవైసీ‌పై ఢిల్లీ పోలీసులు సీరియస్

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (17:26 IST)
ఎంఐఎం నేత అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వేష పూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడంపై ఢిల్లీ పోలీసులు సీరియస్ కావడంతో పాటు కేసును నమోదు చేశారు.
 
అంతేగాకుండా శాంతి భద్రతలను విఘాతం కల్పించేలా ప్రసంగాలు చేయడం వంటి పలు ఆరోపణలపై ఓవైసీ పాటు, పలువురిపై ఢిల్లీ పోలీసులు ఐఎఫ్ఎస్ఎస్ఓ ఎఫ్ఐఆర్ యూనిట్ కేసు బుక్ చేసింది. అయితే, పోలీసులు, ఎఫ్‌ఐఆర్‌లో స్వామి యతి నరసింహానందపై కూడా కేసును బుక్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments