Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో వాహన అమ్మకాలపై నిషేధం

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (19:01 IST)
తమిళనాడులో కరోనా కేసులు ప్రతి రోజూ పెద్ద ఎత్తున నమోదు అవుతుండటంతో ఆ రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో వాహన అమ్మకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విషయాన్ని ఆ శాఖ కమిషనర్ తెన్‌కాశి జవహర్ తెలిపారు. చెన్నై‌తో పాటు తిరువళ్లూర్‌, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఈ క్రమంలో చెన్నై సహా ఈ మూడు జిల్లాల్లోనూ వెహికిల్స్ అమ్మకాలపై నిషేధం విధించినట్టు తెలిపారు. అమ్మకాలతో పాటు రిజిస్ట్రేషన్ సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.

అలాగే, ఆర్టీవో, రవాణాశాఖ కార్యాలయాల్లో 33 శాతం మంది ఉద్యోగులు, షిఫ్టుల విధానంలో ఉద్యోగులు పని చేస్తారని ఆయన చెప్పారు. ఈ నాలుగు జిల్లాల్లో శుక్రవారం నుంచి ఈ నెల 30 వరకు సంపూర్ణ కర్ఫ్యూ విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments