Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసు కోసం అత్తాకోడళ్ల రచ్చ.. చివరికి ఇద్దరు పిల్లల్ని?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (14:54 IST)
అత్త కోడళ్ల మధ్య చేపల పులుసుపై జరిగిన వివాదం.. ఓ కుటుంబాన్నే బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. విలుప్పురం జిల్లా, దిండివనం సందై మేడు ప్రాంతానికి చెందిన ప్రభుకు అమ్ముతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. ప్రభుతో అతని తండ్రి మీనా వుంటున్నారు. రెండు నెలల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా ప్రభు మరణించాడు. 
 
ఈ నేపథ్యంలో అమ్ము తన కుమారులతో కలిసి అత్తతో వుంటుంది. ఆదివారం అమ్ముతో చేపలు పులుసు కావాలని అత్త అడిగింది. చేపల పులుసుతో ఇద్దరి మధ్య జగడం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అమ్ము.. తన కుమారులిద్దరికీ విషం ఇచ్చి.. తాను కూడా తాగింది. 
 
ఈ ఘటనలో అమ్మ కుమారులిద్దరూ చనిపోగా, అమ్ము పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్తున్నారు. చేపల పులుసు కోసం ఓ కుటుంబమే బలైపోయిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments