Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా అనుమతి లేకుండా నన్నెందుకు కన్నారు? తల్లిదండ్రులపై యువకుడు కేసు...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (14:49 IST)
ఇలాంటి ప్రశ్న మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా అడిగారా, అలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? కానీ 27 ఏళ్ల ఒక ముంబై యువకుడు మాత్రం తల్లిదండ్రులు తనను స్వార్థం కోసం మాత్రమే కన్నారని కోర్టులో కేసు వేసాడు. అంతేకాకుండా పలువురి కళ్లు తెరిపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. రఫెల్ శ్యామ్యూల్ అనే ముంబై యువకుడు యాంటీ-నటలిజం అనే పేరు మీద ఒక గ్రూప్‌ని సృష్టించాడు. 
 
సమాజానికి పిల్లలు అవసరం లేదు, వాళ్లని కని భూమి మీదకు తెచ్చి కష్టాలు పాలుచేస్తున్నారు. వారి ఆనందం, ఆసరా కోసం ఆస్తులను కాపాడుకోవడం కోసం వారిని కని పెళ్లి పిల్లల పేరుతో ఇబ్బందులలో పడేస్తున్నారని ఇతని భావన. బొమ్మలను చూసి ఆనందించినట్లే పిల్లలను కూడా కని వారితో ఆడుకుంటున్నారని, తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారని అతని ఆవేదన. 
 
కానీ శ్యామ్యూల్‌కి మనం అనుకుంటున్నట్లు కష్టాలు ఏమీ లేవు. అతని తల్లిదండ్రులు అతనికి మంచి లైఫ్ ఇచ్చారని, తాను ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నానని చెప్పుకొస్తున్నాడు. కానీ వారు నన్ను కని కష్టాలలోకి నెట్టారు. పిల్లలను అనుమతి లేకుండా కనడమే కాకుండా భార్య, భర్తలు, పిల్లలు అంటూ బానిసలుగా మార్చే హక్కు వారికి ఎవరు ఇచ్చారు అని ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు దోషులేనని, ఎవరూ ఇలాంటి జీవితం గడపవద్దని నిహిల్ ఆనంద్ పేరుతో యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో అందరికీ హితబోధ చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments