Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంటర్ ది డాటర్ : క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రియాంకా...

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:17 IST)
యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రియాంకా గాంధీ వచ్చే ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
అలాగే, యూపీ వెస్ట్ విభాగం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింథియాను నియమించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్, హర్యానా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా గులాం నబీ ఆజాద్‌ను నియమించారు. మరో రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాహుల్ గాంధీ తన మార్కు రాజకీయాలకు తెరదీశారు. ఇందులోభాగంగా, తన సోదరి ప్రియాంకా గాంధీని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhadrakali review: సమకాలీన రాజకీయచతురతతో విజయ్ ఆంటోని భద్రకాళి చిత్రం రివ్యూ

Kiran Abbavaram: కేరళ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ టీజర్

Rishab Shetty: రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ డేట్ ఫిక్స్

Arjun: యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల మఫ్తీ పోలీస్

Ram Charan : ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌ చరణ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

తర్వాతి కథనం
Show comments