Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంటర్ ది డాటర్ : క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రియాంకా...

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:17 IST)
యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రియాంకా గాంధీ వచ్చే ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
అలాగే, యూపీ వెస్ట్ విభాగం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింథియాను నియమించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్, హర్యానా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా గులాం నబీ ఆజాద్‌ను నియమించారు. మరో రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాహుల్ గాంధీ తన మార్కు రాజకీయాలకు తెరదీశారు. ఇందులోభాగంగా, తన సోదరి ప్రియాంకా గాంధీని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments