Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో... ముకేష్ అంబానీ వద్ద అంత డబ్బుందా?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (12:32 IST)
మన దేశంలో ప్రజల సంక్షేమ పథకాల కోసం కేంద్రం ఖర్చు చేసే మొత్తానికంటే.. భారత నెంబర్ వన్ ధనికుడు, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ వద్ద అధికంగా నగదు వున్నట్లు ఆక్స్‌ఫామ్ రిపోర్ట్ ద్వారా వెల్లడి అయ్యింది. ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సమావేశం జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన ఈ సమావేశంలో ఆక్స్‌ఫామ్ సమర్పించిన నివేదికలో అంబానీ ఆస్తులపై వివరాలున్నాయి. 
 
అమెరికాలో గత పదేళ్లలో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. గత 2017-2018వ సంవత్సరం వరకు రెండు రోజులకు ఓసారి కొత్త కోటీశ్వరుడు పుట్టుకొస్తున్నాడని ఆక్స్‌ఫామ్ తెలిపింది. కానీ చిన్నారుల మృతులు మాత్రం భారత్‌లో ఘోరంగా వుందని.. ఆఫ్రికా కంటే భారత్‌లో చిన్నారుల మృతుల సంఖ్య పెరిగిందని.. ఆక్స్‌ఫామ్ రిపోర్ట్‌లో వెల్లడి అయ్యింది. 
 
ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం పథకాలు ప్రవేశపెట్టడంలో సమానత్వం కనిపించలేదని.. ఇంకా భారత్‌లో కేంద్రం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకోసం వెచ్చించే నగదు కంటే.. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ వద్ద అత్యధికంగా నగదు వున్నట్లు ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments