Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో... ముకేష్ అంబానీ వద్ద అంత డబ్బుందా?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (12:32 IST)
మన దేశంలో ప్రజల సంక్షేమ పథకాల కోసం కేంద్రం ఖర్చు చేసే మొత్తానికంటే.. భారత నెంబర్ వన్ ధనికుడు, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ వద్ద అధికంగా నగదు వున్నట్లు ఆక్స్‌ఫామ్ రిపోర్ట్ ద్వారా వెల్లడి అయ్యింది. ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సమావేశం జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన ఈ సమావేశంలో ఆక్స్‌ఫామ్ సమర్పించిన నివేదికలో అంబానీ ఆస్తులపై వివరాలున్నాయి. 
 
అమెరికాలో గత పదేళ్లలో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. గత 2017-2018వ సంవత్సరం వరకు రెండు రోజులకు ఓసారి కొత్త కోటీశ్వరుడు పుట్టుకొస్తున్నాడని ఆక్స్‌ఫామ్ తెలిపింది. కానీ చిన్నారుల మృతులు మాత్రం భారత్‌లో ఘోరంగా వుందని.. ఆఫ్రికా కంటే భారత్‌లో చిన్నారుల మృతుల సంఖ్య పెరిగిందని.. ఆక్స్‌ఫామ్ రిపోర్ట్‌లో వెల్లడి అయ్యింది. 
 
ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం పథకాలు ప్రవేశపెట్టడంలో సమానత్వం కనిపించలేదని.. ఇంకా భారత్‌లో కేంద్రం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకోసం వెచ్చించే నగదు కంటే.. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ వద్ద అత్యధికంగా నగదు వున్నట్లు ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments