Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ప్రైవేట్ పాల ధరల పెంపు.. ఆవిన్ కంటే.. ఇతర సంస్థలు రూ.8 పెంచేశాయ్

చెన్నైలో పాల ధరలు పెరగనున్నాయి. సోమవారం అర్థరాత్రి నుంచి ప్రైవేట్ సంస్థల ద్వారా సరఫరా చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులు పెరగనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా డోల్టా, తిరుమల పాల ప్యాకె

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (09:35 IST)
చెన్నైలో పాల ధరలు పెరగనున్నాయి. సోమవారం అర్థరాత్రి నుంచి ప్రైవేట్ సంస్థల ద్వారా సరఫరా చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులు పెరగనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా డోల్టా, తిరుమల పాల ప్యాకెట్లపై లీటరుకు రూ.2 పెంచారు. సోమవారం నుంచి ఈ ధరలు అమలుకు వస్తాయి. ప్రభుత్వ పరిధిలో నిర్వహిస్తున్న ఆవిన్‌ పాల కంటే ఇతర పాల సంస్థలు రూ.8 పెంచడం గమనార్హం. 
 
దీని గురించి రాష్ట్ర పాల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పొన్నుస్వామి మాట్లాడుతూ, ప్రైవేటు సంస్థల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలుమార్లు తాము కోరినప్పటికీ ఎలాంటీ ఫలితం లేకపోయిందని ఆరోపించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్ష పార్టీ నేతలను కలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘాలతో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనునట్లు హెచ్చరించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments