Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ప్రైవేట్ పాల ధరల పెంపు.. ఆవిన్ కంటే.. ఇతర సంస్థలు రూ.8 పెంచేశాయ్

చెన్నైలో పాల ధరలు పెరగనున్నాయి. సోమవారం అర్థరాత్రి నుంచి ప్రైవేట్ సంస్థల ద్వారా సరఫరా చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులు పెరగనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా డోల్టా, తిరుమల పాల ప్యాకె

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (09:35 IST)
చెన్నైలో పాల ధరలు పెరగనున్నాయి. సోమవారం అర్థరాత్రి నుంచి ప్రైవేట్ సంస్థల ద్వారా సరఫరా చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులు పెరగనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా డోల్టా, తిరుమల పాల ప్యాకెట్లపై లీటరుకు రూ.2 పెంచారు. సోమవారం నుంచి ఈ ధరలు అమలుకు వస్తాయి. ప్రభుత్వ పరిధిలో నిర్వహిస్తున్న ఆవిన్‌ పాల కంటే ఇతర పాల సంస్థలు రూ.8 పెంచడం గమనార్హం. 
 
దీని గురించి రాష్ట్ర పాల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పొన్నుస్వామి మాట్లాడుతూ, ప్రైవేటు సంస్థల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలుమార్లు తాము కోరినప్పటికీ ఎలాంటీ ఫలితం లేకపోయిందని ఆరోపించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్ష పార్టీ నేతలను కలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘాలతో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనునట్లు హెచ్చరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments