Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ప్రైవేట్ పాల ధరల పెంపు.. ఆవిన్ కంటే.. ఇతర సంస్థలు రూ.8 పెంచేశాయ్

చెన్నైలో పాల ధరలు పెరగనున్నాయి. సోమవారం అర్థరాత్రి నుంచి ప్రైవేట్ సంస్థల ద్వారా సరఫరా చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులు పెరగనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా డోల్టా, తిరుమల పాల ప్యాకె

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (09:35 IST)
చెన్నైలో పాల ధరలు పెరగనున్నాయి. సోమవారం అర్థరాత్రి నుంచి ప్రైవేట్ సంస్థల ద్వారా సరఫరా చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులు పెరగనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా డోల్టా, తిరుమల పాల ప్యాకెట్లపై లీటరుకు రూ.2 పెంచారు. సోమవారం నుంచి ఈ ధరలు అమలుకు వస్తాయి. ప్రభుత్వ పరిధిలో నిర్వహిస్తున్న ఆవిన్‌ పాల కంటే ఇతర పాల సంస్థలు రూ.8 పెంచడం గమనార్హం. 
 
దీని గురించి రాష్ట్ర పాల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పొన్నుస్వామి మాట్లాడుతూ, ప్రైవేటు సంస్థల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలుమార్లు తాము కోరినప్పటికీ ఎలాంటీ ఫలితం లేకపోయిందని ఆరోపించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్ష పార్టీ నేతలను కలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘాలతో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనునట్లు హెచ్చరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments