Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ అవుతున్న శశికళ శిబిరాలు... ఓపీఎస్‌ జైకొడుతున్న అన్నాడీఎంకే నేతలు

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరాలు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. మన్నార్గుడి మాఫియాగా ముద్రపడిన శశికళ కుటుంబీకుల చేతుల్లో అన్నాడీఎంకే పార్టీ ఉండటాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేత

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (09:31 IST)
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరాలు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. మన్నార్గుడి మాఫియాగా ముద్రపడిన శశికళ కుటుంబీకుల చేతుల్లో అన్నాడీఎంకే పార్టీ ఉండటాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్ వర్గానికి జైకొడుతున్నారు. 
 
తాజాగా తిరుప్పూర్‌ జిల్లా నిర్వాహకులు ఓపీఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు. జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నిర్వాహకులు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌ సెల్వంకు మద్దతుగా నిలిచారు. ఎంపీ సత్యభామ, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఉపకార్యదర్శి, జాయింట్‌ కార్యదర్శి, మైనారిటీ, రైతులు, జాలర్ల విభాగాలు, ఎంజీఆర్‌ మండ్రం, ఎంజీఆర్‌ యువకుల విభాగం, మాజీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మాజీ మున్సిపాలిటీ అధ్యక్షులంటూ అనేకమంది ఓపీఎస్‌కు మద్దతు తెలియజేశారు. దీంతో తిరుప్పూర్‌ జిల్లాకు సంబంధించిన వరకు శశికళ గుడారం ఖాళీ అయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments