Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ అవుతున్న శశికళ శిబిరాలు... ఓపీఎస్‌ జైకొడుతున్న అన్నాడీఎంకే నేతలు

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరాలు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. మన్నార్గుడి మాఫియాగా ముద్రపడిన శశికళ కుటుంబీకుల చేతుల్లో అన్నాడీఎంకే పార్టీ ఉండటాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేత

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (09:31 IST)
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరాలు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. మన్నార్గుడి మాఫియాగా ముద్రపడిన శశికళ కుటుంబీకుల చేతుల్లో అన్నాడీఎంకే పార్టీ ఉండటాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్ వర్గానికి జైకొడుతున్నారు. 
 
తాజాగా తిరుప్పూర్‌ జిల్లా నిర్వాహకులు ఓపీఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు. జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నిర్వాహకులు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌ సెల్వంకు మద్దతుగా నిలిచారు. ఎంపీ సత్యభామ, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఉపకార్యదర్శి, జాయింట్‌ కార్యదర్శి, మైనారిటీ, రైతులు, జాలర్ల విభాగాలు, ఎంజీఆర్‌ మండ్రం, ఎంజీఆర్‌ యువకుల విభాగం, మాజీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మాజీ మున్సిపాలిటీ అధ్యక్షులంటూ అనేకమంది ఓపీఎస్‌కు మద్దతు తెలియజేశారు. దీంతో తిరుప్పూర్‌ జిల్లాకు సంబంధించిన వరకు శశికళ గుడారం ఖాళీ అయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments