Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ఎన్నికలు : నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (09:11 IST)
రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్ష నాయకులు జూన్ 27 ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ అనెక్స్‌లో సమావేశం కానున్నారు. 
 
ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు హాజరుకానున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఎన్సీపీ, బీజేపీ వ్యతిరేక పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతు పలుకుతున్నాయి. ఆ తర్వాత విపక్ష నేతలతో కలిసి ఆయన నామినేషన్‌ను సమర్పిస్తారు. 
 
కాగా, యశ్వంత్ సిన్హా పాట్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి 1960లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.1986లో జనతా పార్టీలో చేరి 2018లో బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments