Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన రాష్ట్రపతి

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (10:59 IST)
President Droupadi Murmu
రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. జాతిపిత గాంధీ అహింస సందేశం, సత్యాన్ని నిలబెట్టడాన్ని దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నేతలు స్మరించుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఎక్స్ పోస్ట్‌లో జాతిపితకు నివాళులు అర్పిస్తూ సత్యం, అహింసకు మారురూపం అయిన బాపు జీవితం మొత్తం మానవాళికి ఒక ప్రత్యేకమైన సందేశమని అన్నారు.
 
"శాంతి మార్గాన్ని అనుసరించడానికి స్ఫూర్తినిచ్చారు. గాంధీజీ అంటరానితనం, నిరక్షరాస్యత వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి చర్యలు చేపట్టారు. మహిళా సాధికారత కోసం అవిశ్రాంతంగా పోరాడారు. గాంధీజీ శాశ్వతమైన నైతిక సూత్రాలను బోధించారు. అతని పోరాటం బలహీన వర్గాల జీవితాలను ఎంతగానో బలోపేతం చేసింది" అని రాష్ట్రపతి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వయస్సు పెరగని వన్నెలాడి నయనతార డిమాండ్ పదికోట్లు

సైకలాజికల్ థ్రిల్లర్ కలి మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్

టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాను ప్రకటించిన ఐఎండీబీ

సినిమా విడుదలయ్యాక వారం తర్వాత రివ్యూలపై రచ్చ?

ముంబై నటి జత్వానీ కేసు : ఐపీఎస్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments