Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ త‌లాక్ బిల్లుకు ఆమోదం వేస్తారనీ ఆశిస్తున్నా : రాంనాథ్ కోవింద్

దేశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన త‌ర్వాత తొలిసారి రాంనాథ్ కోవింద్ ఉభ‌య‌స‌భ‌లను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (11:33 IST)
దేశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన త‌ర్వాత తొలిసారి రాంనాథ్ కోవింద్ ఉభ‌య‌స‌భ‌లను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు, ప‌థ‌కాల గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. దేశ స్వ‌ప్నాలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాల‌ని, ట్రిపుల్ త‌లాక్ బిల్లు ఆమోదం పొందుతుంద‌ని తాను ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 
 
అలాగే, పేద‌లు, ఉన్న‌త వ‌ర్గాల మ‌ధ్య అంత‌రాన్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉండి, వారి ఆదాయాన్ని పెంచే ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరారు. స్వయం స‌హాయ‌క బృందాల‌ను ప్రోత్స‌హిస్తూ, దేశ అభివృద్ధిలో వారిని భాగం చేయాల‌ని రాంనాథ్ కోవింద్ వివ‌రించారు. 
 
ఆదివాసీలు, గ్రామీణులు, వృద్ధులు, దివ్యాంగులు, మ‌హిళ‌లు, మైనార్టీల‌ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు, ప్ర‌యోజ‌నాలు, వాటిలో సాధించిన విజ‌యాల గురించి ఆయ‌న చెప్పారు. ముస్లిం హ‌జ్ యాత్ర‌లో ప్ర‌భుత్వం చేసిన మార్పుల కార‌ణంగా ముస్లిం మ‌హిళ‌ల‌కు ప్ర‌యోజనం చేకూరింద‌ని ఆయ‌న అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments