Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల నరికి జెండా దిమ్మెపై పెట్టారు... ఎక్కడ?

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఒకటో నంబరు పట్టణ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తల మొండం వేరు చేశారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (10:46 IST)
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఒకటో నంబరు పట్టణ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తల మొండం వేరు చేశారు. ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ వెనుక బొట్టుగూడ జెండా దిమ్మెపై మృతుడి తలను పెట్టారు. మొండెం మాత్రం కనిపించలేదు. 
 
మృతుడిని కనగల్‌కు చెందిన పాలకూరి రమేశ్‍గా గుర్తించారు. ఈయన ట్రాక్టర్ డ్రైవర్‍గా పనిచేస్తున్నాడు. రాత్రి టాబ్లెట్స్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమేశ్ ఇలా శవమై కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్వ్యాడ్‍తో నిందితుల కోసం వెతుకుతున్నారు.
 
మృతుడు రమేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా ఉన్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతూ వచ్చాడు. మందుల కోసం అని.. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఏమైందోగానీ.. గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా చంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments