Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడీ టు అటాక్... ఆదేశాల కోసం వెయిటింగ్: భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (09:35 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత వైమానిక దళాధిపతి బీఎస్.ధనోవా వెల్లడించారు. తాము ప్రభుత్వ ఆదేశాల కోసం వేచిచూస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదేశిస్తే ఏ క్షణమైనా పాకిస్థాన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో 'వాయుశక్తి-2019' వైమానిక విన్యాసాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వాయుసేన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పేలా శత్రువుకు గట్టి జవాబు చెప్పేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారత్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, పరోక్షదాడులకు పాల్పడుతోందంటూ పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments