Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడీ టు అటాక్... ఆదేశాల కోసం వెయిటింగ్: భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (09:35 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత వైమానిక దళాధిపతి బీఎస్.ధనోవా వెల్లడించారు. తాము ప్రభుత్వ ఆదేశాల కోసం వేచిచూస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదేశిస్తే ఏ క్షణమైనా పాకిస్థాన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో 'వాయుశక్తి-2019' వైమానిక విన్యాసాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వాయుసేన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పేలా శత్రువుకు గట్టి జవాబు చెప్పేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారత్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, పరోక్షదాడులకు పాల్పడుతోందంటూ పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments