Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భసంచి లేదు.. అయినా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఎలా?

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (18:59 IST)
అవును.. ఆమెకు గర్భసంచి లేదు.. అయినా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గర్భసంచి లేని మహిళకు చర్మం ద్వారా.. అండోత్పత్తి చేసి.. అద్దె గర్భం ద్వారా శిశువును జన్మించేలా చేశారు.. చెన్నై వైద్యులు. భారత్‌లోనే గర్భ సంచిలేని మహిళకు సంతానం కలగడం ఇదే తొలిసారి. ఈ రికార్డును వైద్యురాలు కమలా సెల్వరాజ్.. ఆమె కుమార్తె, వైద్యురాలైన ప్రియ సాధించారు. 
 
దీనిపై వైద్యులు కమలా సెల్వరాజ్ మాట్లాడుతూ.. 27 ఏళ్ల సదరు మహిళకు గర్భసంచిలో క్యాన్సర్ రావడంతో.. ఆపరేషన్ ద్వారా క్యాన్సర్ కణాలు శోకని అండాలను వేరు చేసి.. చర్మం ద్వారా వాటిని అద్దె గర్భంలోకి పంపి.. తద్వారా శిశువు జన్మించేలా చేశారు. క్యాన్సర్ సోకిన మహిళ చర్మం నుంచి అల్ట్రా సౌండ్ సాయంతో ఆమె పురుషుని వీర్యకణాలతో అండోత్పత్తి చేశామని కమల చెప్పారు. 
 
ఇలా టెస్టు ట్యూబ్ ద్వారా అద్దె గర్భంలోకి పంపి పండంటి బిడ్డ పుట్టేలా చేశామని కమల తెలిపారు. మూడేళ్ల పాటు జరిగిన చికిత్స జరిగిందని.. ఈ నేపథ్యంలో శనివారం అద్దె గర్భం ద్వారా పండంటి పాపాయి పుట్టిందని కమల తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments