Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

సెల్వి
శనివారం, 23 నవంబరు 2024 (17:14 IST)
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన జన్ సూరాజ్ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. 2025 బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. ఇందుకు నాందిగా బీహార్‌లో ఉప ఎన్నికలకు వెళ్లిన నాలుగు స్థానాల్లోనూ జన్ సురాజ్ అభ్యర్థులను నిలబెట్టారు. 
 
అయితే ఆ తర్వాత ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఒక్క సీటు (నాల్గవ స్థానంలో) మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని తెలుస్తోంది. 
 
కానీ బీహార్ రాజకీయాల్లో సరైన ముద్ర వేయడానికి ఇది చాలా దూరంగా ఉంది. దీంతో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఖచ్చితంగా ఒకటి లేదా రెండు సీట్లు గెలుస్తారని ఆశించారు కానీ ఈ ఫలితం పూర్తిగా నిరాశపరిచింది. వచ్చే ఏడాది వేసవిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments