Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ఏర్పాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (11:10 IST)
మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం, కిషోర్ బీహార్‌లో 'జన్ సూరజ్' పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు అనూహ్య స్పందన రావడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున కొత్త పార్టీని అధికారికంగా ప్రారంభిస్తామని కిషోర్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
 
పార్టీ నాయకత్వం, వర్కింగ్ కమిటీతో సహా మరిన్ని వివరాలు తరువాత తేదీలో వెల్లడి చేయబడతాయి.
ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా అనేక రాజకీయ పార్టీల ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
 
ఆ తర్వాత జెడి(యు)లో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, కొన్ని పరిణామాలతో ఆయనను జేడీ(యూ) నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి కిషోర్ అవకాశం దొరికినప్పుడల్లా జెడి(యు) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments