Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ఏర్పాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (11:10 IST)
మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం, కిషోర్ బీహార్‌లో 'జన్ సూరజ్' పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు అనూహ్య స్పందన రావడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున కొత్త పార్టీని అధికారికంగా ప్రారంభిస్తామని కిషోర్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
 
పార్టీ నాయకత్వం, వర్కింగ్ కమిటీతో సహా మరిన్ని వివరాలు తరువాత తేదీలో వెల్లడి చేయబడతాయి.
ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా అనేక రాజకీయ పార్టీల ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
 
ఆ తర్వాత జెడి(యు)లో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, కొన్ని పరిణామాలతో ఆయనను జేడీ(యూ) నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి కిషోర్ అవకాశం దొరికినప్పుడల్లా జెడి(యు) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments