Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‍ రాష్ట్రాన్ని జేడీయూ - ఆర్జేడీలు ముంచేశాయి : ప్రశాంత్ కిషోర్

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (13:33 IST)
బీహార్ రాష్ట్రాన్ని జేడీయూ, ఆర్జేడీలు రెండు పార్టీలు ముంచేశాయని ప్రముఖ జాతీయ రాజకీయ వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన గంటలోపే రాష్ట్రంలో మద్యం నిషేధం అమలు చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే నెల రెండో తేదీకి తమ పార్టీ స్థాపించి ఒక యేడాది పూర్తవుతుందని, ఈ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆయన చెప్పారు. 
 
అదేసమయంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తొమ్మిదో తరగతి ఫెయిలైన లీడర్ బీహార్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారనీ, ఆర్జేడీ, జేడీయూ రెండూ బీహార్ రాష్ట్రాన్ని ముంచేశాయని అన్నారు. బీహార్‌లో మధ్యనిషేధం అవసరంలేదని, తాము అధికారంలోకి వచ్చిన గంటలోపల నిషేధం ఎత్తివేస్తామన్నార
 
బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జేడీయూతో పాటు ఆర్జేడీ కూడా రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ యాత్ర చేపట్టడంపై ప్రశాంత్ కిశోర్ వ్యంగ్యంగా స్పందించారు. కనీసం ఇలాగైనా ఆయన ఇల్లు వదిలి ప్రజల్లోకి రావడం సంతోషకరమని అన్నారు. తొమ్మిదో తరగతి కూడా పూర్తిచేయని వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని సెటైర్ వేశారు. తేజస్వీ యాదవ్‌కు జీడీపీకి, జీడీపీ గ్రోత్‌కు తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ చంపగలదు, అతి ప్రేమ భయానకంగా ఉంటుంది: రామ్ గోపాల్ వర్మ

ఔట్ డోర్, ఇంట్లో జానీ మాస్టర్ నాపై లైంగిక దాడి చేశాడు.. యువతి

పుష్ప 2 నుంచి ఆసక్తికర పాయింట్ లీక్ - కేరళీయులకు ఓనమ్ శుభాకాంక్షలు అల్లు అర్జున్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments