Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీలోని లెగ్ పీస్‌లకు బదులు కోడి ఈకలు- వీడియో వైరల్

సెల్వి
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (13:13 IST)
బిర్యానీ ప్రియుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలామంది ఇష్టపడి తింటున్నారు. ఇటీవల నగరంలోని కొన్ని హోటళ్లకు చెందిన బిర్యానీ పార్సిళ్లలో వింత వింత వస్తువులు, జీవులు కనిపించడం వినేవుంటాం. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ - వనస్థలిపురం సచివాలయం నగర్‌లోని అతిథి బిర్యానీ సెంటర్‌కు మేఘన అనే యువతి బిర్యానీ తినేందుకు వెళ్లింది.
 
అయితే చికెన్ బిర్యానీ తింటుండగా.. లెగ్ పీస్‌పై కోడి ఈకలు రావడంతో మేఘన సిబ్బందిని ప్రశ్నించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో మేఘన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. బిర్యానీలోని లెగ్ పీస్‌లను బయటికి తీయగా.. వాటితో పాటూ వచ్చిన వాటిని చూసి కస్టమర్లు ఖంగుతిన్నారు. 
Biryani
 
ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments