Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

సెల్వి
శనివారం, 23 నవంబరు 2024 (17:14 IST)
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన జన్ సూరాజ్ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. 2025 బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. ఇందుకు నాందిగా బీహార్‌లో ఉప ఎన్నికలకు వెళ్లిన నాలుగు స్థానాల్లోనూ జన్ సురాజ్ అభ్యర్థులను నిలబెట్టారు. 
 
అయితే ఆ తర్వాత ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఒక్క సీటు (నాల్గవ స్థానంలో) మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని తెలుస్తోంది. 
 
కానీ బీహార్ రాజకీయాల్లో సరైన ముద్ర వేయడానికి ఇది చాలా దూరంగా ఉంది. దీంతో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఖచ్చితంగా ఒకటి లేదా రెండు సీట్లు గెలుస్తారని ఆశించారు కానీ ఈ ఫలితం పూర్తిగా నిరాశపరిచింది. వచ్చే ఏడాది వేసవిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments